----------
* వ్యక్తిగత ప్రయోజనాలకన్నా
సామాజిక ప్రయోజనాలకు
అధిక ప్రాధాన్యతనివ్వటం
ప్రతి ఒక్కరి నైతిక భాద్యత
* సమాచార హక్కు చట్టాన్ని వినియోగించటం,
వినిమయంలోకి తేవటం రెండూ మంచి పనులే.
కానీ, రెండవ దానికే అధిక ప్రాధాన్యత.
* సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేస్తే
నిద్రిస్తున్న అన్ని వ్యవస్థలు మేల్కొంటాయి.
---- MUTHU.G (Founder & President)
భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబరు 31న ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది.
దీని ఎత్తు182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ (ఏకత్వ చిహ్నము) అని పిలుస్తున్నారు. గుజరాత్లోని నర్మదా నదీ తీరంలోని దీన్ని నిర్మించారు.
Aruna Roy is a leader of the Right to Information movement in India through the MKSS and the National Campaign for People's Right to Information (NCPRI), which was finally successful with the passage of the Right to Information Act in 2005.
Aruna Roy